కొండగట్టు ఆలయ అభివృద్ధిని కాంక్షిస్తూ.. హనుమాన్ పరిక్రమ్ పేరుతో పాదయాత్ర చేపట్టారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. నగరంలోని మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఆలయ అభివృద్ధితో పాటు, ధర్మరక్షణ కోసం ఆంజనేయ స్వామి తనను గెలిపించాలని గతంలో మొక్కుకున్న మొక్కును తీర్చేందుకు ఈ యాత్ర చేపట్టానన్నారు సంజయ్. కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్టు చెప్పారు. తనది కేవలం ధార్మిక యాత్ర మాత్రమేనని..దీని వెనక ఎలాంటి రాజకీయ ఉద్ధేశ్యాలు లేవన్నారు. 37 కిలోమీటర్ల పాదయాత్ర ఇవాళ రాత్రి వరకు పూర్తి కానుంది.
పరిక్రమ యాత్ర చేపట్టిన MP బండి సంజయ్
- తెలంగాణం
- June 29, 2019
లేటెస్ట్
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకులంగా తీర్పు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
- V6 DIGITAL 15.05.2024 EVENING EDITION
- Ranbir Kapoor Ramayana: మూడేళ్ల పాటు రణబీర్ రామాయణం షూటింగ్..బడ్జెట్ ఎంత..రిలీజ్ ఎప్పుడు?
- రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!
- SRH vs GT: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ