పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి 2023 సెప్టెంబర్ 15న పర్యటించారు. ధర్మారంతో పాటు కమ్మరి ఖాన్ పెట్, ఖానంపెల్లి గ్రామాల్లో పర్యటించి బీజేపీ జెండాను ఎగురవేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ధర్మారంకు చెందిన బొమ్మగాని శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను వివిక్ వెంకట స్వామి పరామర్శించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : వివేక్ వెంకటస్వామి
- తెలంగాణం
- September 15, 2023
లేటెస్ట్
- సోమవారం సెలవు ఇవ్వకపోతే కంపెనీలపై కఠిన చర్యలు : ఈసీ
- వంశీకృష్ణ గెలుపే లక్ష్యం:సీపీఎం, సీపీఐ నేతలు
- James Anderson: 700 వికెట్ల వీరుడు: క్రికెట్కు గుడ్బై చెప్పిన ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్
- మూగబోయిన మైకులు.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
- రైల్వేశాఖ గుడ్ న్యూస్ : ఎన్నికల వేళ .. రైళ్లకు అదనపు బోగీలు
- మోదీ మొఖంలో భయం .. ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్ డౌన్ : మంత్రి పొన్నం
- Abdu Rozik: 20 ఏళ్లకే పెళ్లి.. ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్ బాస్ స్టార్
- దేశ భద్రతపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటి?: బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా.. సీఎం జగన్
- Summer deceases :ఎండా కాలంలో జలుబు ఎందుకు చేస్తుందో తెలుసా..
Most Read News
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- Poco F6 Pro ... ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు.. లాంఛింగ్ ఎప్పుడంటే,,,
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- ఫ్లైట్ జర్నీలో ఈ వస్తువులు నిషేధం.. ఎందుకంటే..
- Amar Deep New Car: లగ్జరీ కారుకొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ఎన్ని లక్షల్లో తెలుసా?
- ఆ ప్లేయర్లు ముందుగానే యూఎస్ఏకు
- యాక్సిడెంట్తో బయటపడ్డ రూ.7 కోట్లు.. భయపడిపోయిన కానిస్టేబుల్
- 50 రోజుల తర్వాత జనంలోకి కేజ్రీవాల్..