హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో ప్రత్యేక పూజలు

హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో ప్రత్యేక పూజలు

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు ఈటల రాజేందర్. అంతకుముందు ఈటల దంపతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం నిర్వహించారు. ఈటల మంత్రిగా ఉన్న సమయంలో ఈ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆఫీసును ఖాళీ చేశారు. ప్రస్తుతం బైపోల్ లో విజయం సాధించటంతో.. పూజలు నిర్వహించి క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లారు ఈటల రాజేందర్.