జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పోలింగ్ స్టేషన్ల అన్నీ పార్టీల కార్యకర్తలు బారులు తీరారు. బోరబండ లో ఓ పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అభ్యర్థికి ఓటెయ్యాలని కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలకు విరుద్దంగా కెసిఆర్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు.
