హైదరాబాద్: జాతీయ సీనియర్ విమెన్స్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు.. బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 9–16తో హిమాచల్ ప్రదేశ్ చేతిలో ఓడింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హిమాచల్ను అడ్డుకోలేకపోయిన తెలంగాణ ప్లేయర్లు తొలి హాఫ్లో 3–11తో వెనుకబడ్డారు. అయితే సెకండ్ హాఫ్లో కాస్త పుంజుకున్నట్లు కనిపించిన తెలంగాణ చకచకా పాయింట్లతో చెలరేగింది. కానీ పట్టువిడవకుండా పోరాడిన హిమాచల్ కీలక టైమ్లో పాయింట్లు నెగ్గి విజయాన్ని సొంతం చేసుకుంది. మరో సెమీస్లో ఇండియన్ రైల్వేస్ 24–22తో హరియాణాను ఓడించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ట్రెజరర్ ఆనందీశ్వర్ పాండే, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, నేషనల్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హ్యాండ్బాల్లో తెలంగాణకు బ్రాంజ్
- ఆట
- April 3, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకులంగా తీర్పు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
- V6 DIGITAL 15.05.2024 EVENING EDITION
- Ranbir Kapoor Ramayana: మూడేళ్ల పాటు రణబీర్ రామాయణం షూటింగ్..బడ్జెట్ ఎంత..రిలీజ్ ఎప్పుడు?
- రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!
- SRH vs GT: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ