హైదరాబాద్/పద్మారావునగర్/సికింద్రాబాద్, వెలుగు: బీఆర్ఎస్సనత్నగర్ సెగ్మెంట్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నుంచి వివిధ డివిజన్లలో పాదయాత్రలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మోండా మార్కెట్ డివిజన్ బండిమెట్ నుంచి పాదయాత్ర ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బండిమెట్, మారుతి వీధి, నాలా బజార్, ఓల్డ్ జైల్ ఖానాలలో ప్రచారం ఉంటుందని తెలిపారు. 10 ఏండ్లలో చేసిన పనులే తమను గెలిపిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పద్మారావునగర్ పార్కు వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మారేడ్పల్లిలోని పద్మశాలి కల్యాణ మండపంలో జరిగిన బీఆర్ఎస్ సనత్ నగర్ సెగ్మెంట్ పోలింగ్ ఏజెంట్ల అవగాహన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థి గెలుపులో పోలింగ్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమైందని ఆయన తెలిపారు.
అక్టోబర్19 నుంచి మంత్రి తలసాని పాదయాత్ర
- హైదరాబాద్
- October 19, 2023
లేటెస్ట్
- తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి
- ఇవాళ నర్సంపేటకు ఉత్తరాఖండ్ సీఎం
- జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు
- పిఠాపురంలో సాయిధరమ్ తేజ్పై దాడి..తప్పిన ప్రమాదం
- ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన కలెక్టర్
- తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధే : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఈవీఎం ర్యాండమైజేషన్లో పొరపాట్లు జరగవద్దు
- అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి
- బీసీలు ఎదిగితే ఓర్వలేని డీకే అరుణను ఓడించండి : చల్లా వంశీచంద్ రెడ్డి
- కామారెడ్డి – బీదర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయిస్తా : మదన్మోహన్రావు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..