రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్..పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. శివరాంపల్లి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకిరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడు ఇంజినీర్ గా గుర్తించారు. కారు అతివేగంగా దూసుకొచ్చి..ఓ స్తంబాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...కారు నుజ్జునుజ్జు అయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు..