
బాసర, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీతో పాటు మహబూబ్నగర్ క్యాంపస్లో అడ్మిషన్ కోసం స్పోర్ట్స్, ఎన్సీసీ కేటగిరీ స్టూడెంట్లకు శుక్రవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. వెరిఫికేషన్ విధానాన్ని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ మురళీదర్షన్ పరిశీలించారు. వెరిఫికేషన్లో కన్వీనర్ చంద్రశేఖర్, కో-కన్వీనర్లు దేవరాజు, విఠల్, భవ్సింగ్, రాకేశ్రెడ్డి, ఎన్సీసీ ఇన్చార్ది దస్తగిరి, స్పోర్ట్స్ ఇన్చార్జి పీడీ.శ్యాంబాబు, సిబ్బంది కిషన్, ఉదయ్, అశోక్ పాల్గొన్నారు