V6 News

కాలుష్య నురగల్లో ఛాత్​​ పూజ

కాలుష్య నురగల్లో ఛాత్​​ పూజ

పవిత్ర నదుల్లో ఒకటైన యమునా నదిలో కలుషిత రసాయనాలు చేరడంతో తెల్లటి నురగ ఇలా తేలియాడుతోంది. ఛాత్​​ పూజలో భాగంగా నదీ తీరంలో ఉదయించే సూర్యుడిని పూజించేందుకు మహిళలు ఢిల్లీలోని కాళింది కుంజ్​ వద్దకు చేరుకున్నారు. నదీతీరం ఇదిగో ఇలా తెల్లటి నురుగుతో ప్రమాదకరంగా కనిపించినా లెక్కచేయక వాళ్లు పూజలు నిర్వహించారు. ఓవైపు వర్షం, కింద ఈ నురుగలు ఇబ్బంది పెడుతున్నా సూర్యోదయం వరకూ వెయిట్​ చేసి పూజ పూర్తిచేశారు.