పంజాబ్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ

పంజాబ్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే అందించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ సర్కార్ ఆప్షనల్ స్కీమ్ తీసుకువచ్చినట్లు తెలిపారు సీఎం భగవంత్ మాన్. ప్రజలకు రేషన్ ను ఇంటింటికి పంపిణీ చేయాలని ఆప్ నిర్ణయించిందని తెలిపారు. టైమింగ్స్ అడిగేందుకు అధికారులు ప్రజలకు కాల్ చేస్తారన్నారు. అందుబాటులో ఉన్న టైమ్ కి రేషన్ పంపిణీ చేస్తారన్నారు. అవసరమైన వారు ఈ పథకాన్ని వాడుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

 

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది