ఢిల్లీ: ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ భవన్ భూమిపూజ కోసం అక్కడికి వెళ్లిన సీఎం కేసీఆర్ పర్యటన మరో రెండు రోజులు పెరిగింది. దాంతో ఆయన మరో రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ సమయం పెరగడంతో రాష్ట్ర రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లతో శుక్రవారం భేటీ అవుతారని తెలుస్తోంది. గోదావరి, కృష్ణా జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపైనా మోడీతో చర్చించనున్నారు. శనివారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ఢిల్లీ టూర్ పొడిగింపు.. కారణమదేనా?
- తెలంగాణం
- September 3, 2021
లేటెస్ట్
- Sunny Leone: తెలుగులో హారర్తో వస్తోన్న సన్నీ లియోన్..బోల్డ్ బ్యూటీకి భయపడతారా మరి!
- చిలుకూరుకు లక్ష మంది భక్తులు.. 20 కిలోమీటర్ల ట్రాఫిక్
- V6 DIGITAL 19.04.2024 AFTERNOON EDITION
- తిరుమల ఏడు కొండల్లో మంటలు.. తగలబడుతున్న ఎర్ర చందనం చెట్లు
- నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని.. ముట్టుకుంటే షాక్ కొడ్తది : సీఎం రేవంత్ రెడ్డి
- viral video: అక్కా అది స్కూల్.. బ్యూటీపార్లర్ కాదు..
- Thalapathy Vijay: చెన్నైలో ఓటు వేసిన హీరో విజయ్..చేతికి గాయం అయ్యిందా!
- ఏప్రిల్ 23వ తేదీ సెలవు ఇవ్వాలి.. తెరపైకి కొత్త డిమాండ్
- ఎంపీగా గెలిపిస్తే... మీ చిన్న కొడుకులా పనిచేస్తా: గడ్డం వంశీకృష్ణ
- Tea News : ఖరీదైన టీ.. మన దేశం నుంచే ఎగుమతులు
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల
- PAK vs NZ: నేటి నుంచే పాకిస్తాన్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?