రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన కేసీఆర్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన కేసీఆర్

రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓటేశారు. అసెంబ్లీలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  గతంలోనే సీఎం కేసీఆర్ యూపీఏ అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్ సిన్హాను కేసీఆర్ హైదరాబాద్ ఆహ్వానించారు. జులై 2న హైదరాబాద్ జలవిహార్లో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.