హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ఈ నెల 19, 20 తేదీల్లో మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. 19న మెదక్వెళ్లనున్న సీఎం అక్కడ ఇంటిగ్రేటెడ్కలెక్టరేట్, డిస్ట్రిక్ట్పోలీస్ఆఫీస్(ఎస్పీ ఆఫీస్) లను ప్రారంభించనున్నారు.
అనంతరం మెదక్జిల్లా బీఆర్ఎస్ఆఫీస్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 20న కేసీఆర్సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తారు. కలెక్టరేట్కాంప్లెక్స్, ఎస్పీ ఆఫీస్, మెడికల్కాలేజీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్పార్టీ ఆఫీస్ను ప్రారంభిస్తారు.అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు..