గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ తమిళి సైని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.   రిపబ్లిక్ వేడుకలకు ఆమెను ఆహ్వానించారు.

టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకంపై కూడా వీరు గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది.  ఇందుకు గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు  తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది