
వికారాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖనాలో రిపేర్లను తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం సాయంత్రం పాత ప్రభుత్వ ఏరియా దవాఖానకు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను, వాష్ రూమ్స్ను పరిశీలించారు.
పీఆర్ఈఈ ఉమేశ్, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి ఉన్నారు.