తుంగతుర్తి, వెలుగు: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మామిడి డేవిడ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు ఎస్సారెస్పీ నీటిని వారబంధి పద్ధతిలో ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మండిపడ్డారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట పొలాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంట నాగయ్య, బొడ్డు శంకర్ కిరణ్, మధు, కాశయ్య, సుధాకర్ రెడ్డి లింగయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.
ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి
- నల్గొండ
- March 18, 2024
లేటెస్ట్
- Double Ismart: రామ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రూమర్స్కి చెక్ పెట్టిన ఇస్మార్ట్ టీమ్
- చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా.. సీఎం జగన్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- Kamakshi Bhaskarla: బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ.. నాగ చైతన్యతో వెబ్ సిరీస్
- అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇంటి దగ్గర రెక్కీ.. పెద్ద డ్రోన్స్ ఎగురవేసిన వ్యక్తులు
- 8వ తేదీలోపు అందరికీ రైతు బంధు : 9న చర్చకు కేసీఆర్ సిద్ధమా : సీఎం రేవంత్ రెడ్డి
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- 2 లక్షల రుణమాఫీ చేసి.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
- కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న