హైదరాబాద్, వెలుగు: టీచర్ల ఫిర్యాదులను త్వరలోనే ‘ఈజీ’ యాప్ ద్వారా తీసుకుని పరిష్కరిస్తామని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. విద్యాశాఖ పరిధిలోని అన్ని డిపార్ట్మెంట్లకు దీన్ని వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా టీచర్లు, లెక్చరర్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, ఫోన్లోనే ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ ఆర్డీలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేనతో కలిసి డీఈఓలతో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమీక్షా నిర్వహించారు. ఎఫ్ఎల్ఎన్,ఉన్నతి, లక్ష్య, బడ్జెట్, మిడ్ డే మీల్స్, పరీక్షలు తదితర అన్ని రకాల అంశాలపై చర్చించారు. సర్కారు బడుల్లో పిల్లల్ని పెంచేలా చూడాలన్నారు.
యాప్ ద్వారా ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తం : విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం
- హైదరాబాద్
- January 31, 2024
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ