జగిత్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్

జగిత్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్

జగిత్యాల జిల్లాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పలువురి కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. విద్యాసాగర్ రావు ఇంటి ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే క్షమాపణ చెప్పి  రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

డేంజర్ జోన్లో మీర్ పేట పెద్ద చెరువు..కాలనీ వాసులు తరలింపు

24 గంటల్లో 55,722 కేసులు..579 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 948 కేసులు