స్పీకర్​ను కలిసిన చేవెళ్ల కాంగ్రెస్ నేతలు

స్పీకర్​ను కలిసిన చేవెళ్ల కాంగ్రెస్ నేతలు

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల సెగ్మెంట్​కు చెందిన కాంగ్రెస్ నేతలు బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​ను హైదరాబాద్​లోని ఆయన ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే ఇచ్చి విషెస్ తెలిపారు. స్పీకర్ ను కలిసిన వారిలో చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ చార్జి పామెన భీం భరత్, పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ మండలాధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, దామర్లపల్లి మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య, నాయకులు ఉన్నారు.