ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డి అరెస్ట్

ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డి అరెస్ట్

హైదరాబాద్ : ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓయూలో NSUI  అధ్యక్షుడు  వెంకట్  అరెస్ట్ కి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు జగ్గారెడ్డి. దీంతో బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.