కేంద్రప్రభుత్వ తీరుపై కాంగ్రెస్​ నిరసన దీక్ష  

కేంద్రప్రభుత్వ తీరుపై కాంగ్రెస్​ నిరసన దీక్ష  

భద్రాచలం,వెలుగు : భద్రాచలంపై కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా స్థానిక అంబేద్కర్​ సెంటర్​లో శుక్రవారం కాంగ్రెస్​పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. భద్రాచలాన్ని టెంపుల్​ సిటీగా ప్రకటించాలని

రూ.2వేల కోట్లతో రామాలయాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్​ శంకర్​నాయక్​డిమాండ్ చేశారు. జిల్లాలో ఎయిర్​ పోర్టును నెలకొల్పాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగింది.