ఏటూరునాగారం/మహా ముత్తారం, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్ ప్రారంభమైన రెండో రోజే భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ముగ్గురు స్కూల్ టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఏటూరునాగారం జడ్పీ స్కూల్కు మొదటి రోజు 120 మంది, రెండో రోజు 210 మంది స్టూడెంట్లు హాజరయ్యారు. రెండు రోజులుగా క్లాస్లు తీసుకుంటున్న ఇద్దరు టీచర్లకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనపడడంతో గురువారం టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. ఇద్దరు టీచర్లను హోం ఐసోలేషన్కు పంపినట్లు ఎంఈవో చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం ప్రైమరీ స్కూల్ హెచ్ఎంకు జ్వరం రావడంతో పాటు వాసన, రుచి పోయింది. కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది.
ముగ్గురు టీచర్లకు కరోనా.. ఆందోళనలో పేరెంట్స్
- తెలంగాణం
- September 3, 2021
లేటెస్ట్
- Ukraine-Russia War: రష్యన్ బాంబర్ను కూల్చిన ఉక్రెయిన్ సైన్యం..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- Salaar Prabhas Bike: సలార్ ప్రభాస్ వాడిన బైక్ కావాలా..అయితే ఇలా గెలుచుకోండి
- వైసీపీ మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్... కీలక హామీ ఇదే..
- ఈ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయండి : వీడియోకు దొరికిన కమలం నేత
- కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్.. హ్యాట్రిక్ సాధిస్తాడా
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు
- మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ