అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 63,049 నమూనాలు పరీక్షించగా 664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని గురువారం ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,70,076 కు చేరిందని చెప్పింది. కొత్తగా 11 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 7,014కి చేరిందని.. గడిచిన 24 గంటల్లో 835 మంది కోవిడ్ ను జయించి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,742యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.
ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు
- ఆంధ్రప్రదేశ్
- December 4, 2020
లేటెస్ట్
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- మల్లన్న ఆలయ ఆదాయం రూ.18.74 కోట్లు
- కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు
- ఏప్రిల్ 26న పెద్దశంకరంపేటలో సీఎం బహిరంగ సభ
- ఎస్సీ వర్గీకరణ బీజేపీతోనే సాధ్యం : డీకే అరుణ
- లోక్సభ ఎన్నికల్లో సెక్టోరల్ అధికార పాత్ర కీలకం : ఎస్.వెంకట్ రావు
- కొత్తకోట పట్టణంలో వాహన తనిఖీల్లో రూ. 4.5లక్షలు స్వాధీనం
- కులమతాల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది
- బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగం రద్దు అయినట్లే : ప్రవీణ్ కుమార్
- వాన నీళ్ల నిల్వతో అనేక ప్రయోజనాలు : ప్రతీక్ జైన్
Most Read News
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..