దేశవ్యాప్తంగా 20 కొత్త ప్రాజెక్టులు: కంట్రీ కాండోస్ ప్రకటన

దేశవ్యాప్తంగా 20 కొత్త ప్రాజెక్టులు: కంట్రీ కాండోస్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: రియల్​ఎస్టేట్​ డెవెలపర్ ​కంట్రీస్​ కాండోస్​ దేశవ్యాప్తంగా 20 ప్రాజెక్టులను చేపట్టినట్టు ప్రకటించింది. తెలంగాణలోనే 10 ప్రాజెక్టులను చేపట్టామని, ఇవి యాదగిరిగుట్ట, జనగామ, వనపర్తి వంటి ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపింది. ఒక్కో ప్లాంటు 150–300గజాల్లో ఉంటుందని పేర్కొంది. 

వీటితోపాటు మరో ఐదారు నగరాల్లో ప్రాజెక్టులను చేపడుతున్నట్టు కంట్రీ క్లబ్​ ఫౌండర్ రాజీవ్​రెడ్డి చెప్పారు.  చెన్నై, బెంగళూరు, జైపూర్​వంటి నగరాల్లో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు.