కోవిడ్ ఎఫెక్ట్తో ప్రపంచ మార్కెట్లన్నీ అతలాకుతలమవుతుండడంతో.. గోల్డ్ మెరిసిపోతోంది. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా ఇన్వెస్టర్లు గోల్డ్ను ఎంచుకుంటుండటంతో, దాని ధర భారీగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే గోల్డ్ ధర వెయ్యి రూపాయల మేర పెరిగింది.దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.953 పెరిగి రూ.44,472కు ఎగిసింది. రూపాయి బలహీనపడటం, గ్లోబల్గా మార్కెట్లు పడిపోతూ ఉండటం, అంతర్జాతీయంగా గోల్డ్కు డిమాండ్ బాగా పెరగడంతో దీని ధరలు పెరుగుతున్నాయని హెచ్ డీఎఫ్ సీ సెక్యు రిటీస్ తెలిపింది. సిల్వర్ ధరలు కూడా కే జీ కి రూ.586 పెరిగి రూ .49,990గా రికార్డయ్యాయి. ఇంటర్నేషనల్ స్పాట్ గోల్డ్ ధరలు పెరుగుతుండటంతో, దేశంలో కూడా ధరలు కంటిన్యూ గా పెరుగుతున్నాయని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.ఇంటర్నేషనల్ గా ఔన్స్ బంగారం ధర 1,680 డాలర్ల వద్ద ర్యాలీ చేస్తోంది.
ఒక్క రోజే రూ.వెయ్యి పెరిగిన బంగారం
- బిజినెస్
- February 25, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
- యునెస్కో మీటింగ్కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
- జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
- గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
- 16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
- Krishnamma OTT Official: వారంలోపే OTTకి వచ్చేసిన కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- జూరాలకు చేరిన కర్ణాటక నీళ్లు
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు