హోం ఐసోలేషన్ లో సినీ నటి కీర్తి సురేష్

హోం ఐసోలేషన్ లో సినీ నటి కీర్తి సురేష్

దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ ఉదృతి  కొనసాగుతోంది. పలువురు సీనీ,రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. లేటెస్ట్ గా సినీ నటి కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం  హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నానన్నారు. తనను కలిసిన వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకుని..జాగ్రత్తలు పాటాంచాలని కోరారు.