దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు 

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు 

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.కొత్తగా 1,761 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ప్రారంభమైన తర్వాత రెండు వేలలోపు రోజువారీ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.  గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారినపడి 127 మంది మృతి చెందారు.3,196 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.మొత్తం కేసుల సంఖ్య 4,30,07,841కి చేరుకుంది. ఇందులో 4,24,65,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా నమోదైంది.

మరిన్ని వార్తల కోసం

బ్రిటీష్​ ఆలోచనా విధానాలను వదిలెయ్యాలి

ఇండియా చమురు అవసరాలు తీర్చుతాం