చట్టసభల్లో వామపక్షాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు సీపీఐ, సీపీఎం నేతలు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించేవారే కరువయ్యారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. BJP, TRS డిల్లీలో దోస్తాన చేస్తూ గల్లీలో కొట్లాడుకుంటున్నాయన్నారు. మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వరంగల్ లో బైక్ ర్యాలీ నిర్వహించాయి వామపక్ష పార్టీలు.
చట్టసభల్లో వామపక్షాలు లేని లోటు కనిపిస్తుంది
- తెలంగాణం
- March 10, 2021
లేటెస్ట్
- RCB vs KKR: నా కలలో కూడా ఆర్సీబీ గెలవకూడదు.. కోహ్లీని గెలికిన గంభీర్
- బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి
- పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- Aadujeevitham Box Office: ఆడుజీవితం ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
- కేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది
- సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగెందుకు : హరీష్ రావు
- రంగ పంచమి ప్రాముఖ్యత ఏంటి.. ఆరోజు ఏం చేయాలో తెలుసా...
- ఇళ్లల్లో తినేది కంటే.. పారేసేదే ఎక్కువ : రోజూ 100 కోట్ల ప్లేట్ల భోజనం వేస్ట్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్