
క్రైమ్
తెలంగాణలో రక్తమోడిన రహదారులు.. 10మంది మృతి
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది చనిపోయారు దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా  
Read Moreతల్లీకూతురు దారుణహత్య.. అల్లుడే చంపాడని అనుమానం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో తల్లీకూతురు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రం రైల్వే ఓవర్బ్రిడ్జి సమీ
Read Moreడిగ్రీ విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది
కడప: ప్రేమ పేరుతో తరచూ వెంటపడుతూ వేధిస్తున్న ప్రేమోన్మాది.. తనను పట్టించుకోవడం లేదని.. తన ప్రేమను నిరాకరిస్తోందనే ఆగ్రహంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు
Read Moreకొంపల్లి ఫ్లై ఓవర్ పై ఆక్సిడెంట్.. యువ డాక్టర్ మృతి
హర్ష ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పరిధిలోని కొంపల్లి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో యువ వైద్యుడు కన్
Read Moreఖాళీ భూమి కనిపిస్తే చాలు పట్టా సృష్టించి..
ఖాళీ భూమి కనిపిస్తే చాలు పట్టా సృష్టించి.. కొనిపించి మోసం చేస్తాడు పోలీసు విచారణలో నిందితుడు ఆదినారాయణమూర్తి బండారం బట్టబయలు ఇప్పటికే పలుకేసుల్
Read Moreజెన్ పాక్ట్ లో జాబ్.. బయట చైన్ స్నాచర్
జవహర్ నగర్ లో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న యువకుడిని మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత మూర్తి వివరాల ప్రకా
Read Moreతనిఖీల్లో రూ. 21 కోట్ల విలువైన బంగారం సీజ్
మణిపూర్ లోని ఇంపాల్ లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు. కారులో స్మగ్లింగ్ చేస్తుండగా 43.12 కిలోల బం
Read Moreతల్లిపక్కన పడుకున్నచిన్నారి.. తెల్లారేసరికి డెడ్ బాడీ
రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ లో దారుణం జరిగింది. రాత్రి తల్లి పక్కన పడుకున్న రెండు నెలల బాలుడిని ఇంటిపైన నీటి ట్యాంకులో పడేశారు దుండగులు. మార్నింగ్ బా
Read Moreభర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య టేకులపల్లి, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందో భార్య. ఈ ఘటన భద
Read Moreబ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు అధిక రేట్లకు అమ్ముతున్న ముఠా
హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగిస్తున్న ఇంజెక్షన్లను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప
Read Moreపెళ్లి విందులో గొడవ.. ఎంపీటీసీ భర్త దారుణ హత్య
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన ఇబ్రహీంపట్నం, వెలుగు: పెళ్లి విందులో జరిగిన గొడవలో ఓ ఎంపీటీసీ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన జగిత్యాల
Read Moreమారుపేర్లతో మోసం చేస్తున్నారు.. జాగ్రత్త!
సైబర్ నేరాలపై అంజనీ కుమార్ కామెంట్స్ హైదరాబాద్: సెల్ ఫోన్ చేతిలో ఉందని.. డేటా ఫ్రీ ఉందని.. సోషల్ మీడియాలో ప్రపంచంలో అదేపనిగా విహరిస్తున్నారా..
Read Moreబీటెక్ చేసింది.. గంజాయి అమ్ముతూ పట్టుపడింది
చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానంటూ తల్లిదండ్రులకు సమాచారం జీతం చాలడంలేదని ప్రియుడితో కలసి గంజాయి అమ్మకంలో దిగింది శ్రీకాకుళంకు చెందిన ఆద్య అలియాస్
Read More