నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కంటైనర్ ను కారు ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. వీరిని కామినేని ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే రోడ్డుపై ట్రాఫిక్ జాం కావడంతో ఆగి ఉన్న కారును వెనుకనుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో రెండు ప్రమాదాల్లో మృతి చెందిన ఐదుగురి మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండలో రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
- క్రైమ్
- September 19, 2021
లేటెస్ట్
- సంగంబండ నుంచి నీటి విడుదలకు మంత్రి ఆదేశం
- తనిఖీల్లో 8 లక్షలు పట్టివేత
- తుంగతుర్తిలో హిజ్రాల వీరంగం
- జవహర్ నగర్ కొత్త మేయర్ గా శాంతి
- సింగరేణి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలె : ప్రొఫెసర్ కోదండరాం
- ఎన్నికల డ్యూటీల సిబ్బంది వివరాలు ఇవ్వండి : శశాంక
- బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య
- బీజేపీలో చేరిన యాలాల ఎంపీపీ
- సింగరేణి, ఎన్టీపీసీ సమన్వయంతో ముందుకెళ్లాలి : విష్మిత తేజ్
- టెలిగ్రామ్లో ఫేక్ ట్రేడింగ్ ..ఇంటర్ స్టూడెంట్ బలి
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్