వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం కదావన్ పూర్ లో కన్నతల్లిని హత్య చేశాడు కొడుకు. తల్లి భీమమ్మ మెడకు కరెంట్ వైరు బిగించి హత్య చేశాడు బలవంత్. తర్వాత తల్లిని ఎవరో చంపారంటూ స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బలవంత్ మద్యం సేవించి, జులాయిగా తిరుగుతూ రైతు బంధు, వితంతు పెన్షన్ కోసం తల్లితో గొడవ పడే వాడని స్థానికులు తెలిపారు. తాగుడు, గొడవల వల్ల భర్తను వదిలేసి దూరంగా ఉంటున్నారు భార్య పిల్లలు. తల్లి చనిపోతే రైతు బీమా డబ్బులు వస్తాయ అని చంపాడు.
రైతు బీమా డబ్బుల కోసం కన్న తల్లిని చంపిన కొడుకు
- క్రైమ్
- September 25, 2021
లేటెస్ట్
- క్వార్టర్స్లో సింధు
- యూఏఈలో ఫోన్పే
- ఎన్నికల్లో 238 సార్లు ఓడిపోయిండు..మళ్లీ బరిలోకి దిగిండు
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
- కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేం
- గుడ్ న్యూస్ : ఉపాధి హామీ కూలీ రేట్లు పెంపు
- హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
- వెలుగు సక్సెస్.. బయో రిమిడియేషన్
- రాజస్తాన్ రాయల్గా.. 12 రన్స్ తేడాతో ఢిల్లీపై గెలుపు
- టెన్త్ బయోలజీ క్వశ్చన్ పేపర్లో పొరపాట్లు!
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...