క్రైమ్

ఆటలాడుకుందామ‌ని పిలిచి..8ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైన‌ర్ల అత్యాచారం

త్రిపుర‌ అగర్తలాలో దారుణం జ‌రిగింది. 8 ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైనర్లు దారుణానికి పాల్ప‌డ్డారు. అగ‌ర్త‌ల విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో టెబారియా గ

Read More

సుశాంత్ డెత్ మిస్ట‌రీ : సీబీఐ ఎవ‌రిని విచారిస్తుందంటే

సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ పై సీబీఐ అధికారుల విచార‌ణ కొన‌సాగుతుంది. సుశాంత్ మ‌ర‌ణంపై రియా చ‌క్ర‌వ‌ర్తి ఆమె సోద‌రుడు షోయిక్ ను మూడురోజుల‌గా 10గంట‌ల పాట

Read More

సుశాంత్ సింగ్ డెత్ మిస్ట‌రీ : రెండు అంబులెన్స్ లు ఎందుకు ఉన్నాయంటే

సుశాంత్ సింగ్ డెత్ మిస్ట‌రీ కొన‌సాగుతుంది. సుశాంత్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ సిబ్బంది ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని కూప‌ర్ ఆస్ప‌త్రి అంబ

Read More

డేంజరస్‌‌ కక్రల్‌‌ గ్యాంగ్‌ దొరికింది

జ్యువెల్లరీ షాపులే టార్గెట్..పటాన్‌‌చెరు, జగద్గిరిగట్టలో రెక్కీ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్ లో దోపిడీ

Read More

దొంగల దాడిలో రైనా బంధువు మృతి.. నలుగురికి గాయాలు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ లెఫ్టాండర్ సురేష్ రైనాకు బంధువుల్లో ఓ 58 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. దొంగల దాడిలో సదరు వ్యక్తి కుటుంబంలోని మరో నలుగురికి గాయాలయ

Read More

కరీంనగర్ కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి హైదరాబాద్ లో ఆత్మ‌హ‌త్య‌

రంగారెడ్డి: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారక లాడ్జ్ లో ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. కరీంనగర్ కు చెందిన నాగ మల్ల వెంకట నర్స

Read More

రియాకు మూడు చెరువుల నీళ్లు తాగించిన సీబీఐ..9 గంట‌ల పాటు ప్ర‌శ్న‌ల వ‌ర్షం..ఆ ప్ర‌శ్న‌లు ఇవేనా..?

దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్ట‌రీలో రియా చ‌క్ర‌వ‌ర్త‌ని సీబీఐ అధికారులు 9గంట‌ల పాటు ప్ర‌శ్నించారు. విచార‌ణపై రియా భ‌రించ‌లేని మానసిక

Read More

డ‌బ్బు కోసం మనుమరాలిని అమ్మేసిన వృద్ధురాలు

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలో దారుణం జ‌రిగింది. నెల రోజుల‌ ప‌సిపాప‌ను ఆ పాప‌ అమ్మమ్మ క‌న‌క‌మ్మ అనే వృద్ధురాలు రూ.1లక్షా 10వేలకు అమ్మేసింది. ఈ విష‌యా

Read More

కీసర తహశీల్దార్ నాగరాజు కేస్ రిమాండ్ రిపోర్ట్

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసుకు సంబంధించిన‌ రిమాండ్ రిపోర్ట్ ‌ను రెడీ చేసింది ఏసీబీ. శుక్ర‌వారం

Read More

కోట్ల రూపాయలు మోసం చేసిన చిట్టీల వ్యాపారిపై కేసు

మంచిర్యాల: చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న ఓ వ్యక్తిని శుక్ర‌వారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాలకు చెందిన ముత్యాల సుధాకర్‌ అనే వ్యక్తిపై పో

Read More

143 మంది హ‌త్యాచారం కేస్ : మానసికంగా మానభంగం చేస్తున్నారు

త‌న పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు స్పందించారు.రాష్ట్రంలో సంచలనంగా మారిన యువతిపై 143 మంది అత్యాచారం కేసులో ప్రదీప్‌ పేరు ఉన్న‌ట్లు

Read More

మ‌ద్యం మ‌త్తులో తండ్రీ కొడుకుల ఘర్షణ.. ఒక‌రు మృతి

గుంటూరు జిల్లా: మ‌ద్యం మ‌త్తులో సొంత కొడుకునే చంపేశాడు ఓ తండ్రి. ఈ సంఘ‌ట‌న గురువారం ఏపీలోని గుంటూరు జిల్లాలో జ‌రిగింది. పొన్నూరు, నిడుబ్రోలుకు చెందిన

Read More

చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు మహిళలు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ తాండలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు స‌మీపంలోని చెరువుకు వెళ్లి సరదాగా ఈత కొడుతూ నీట మునిగి ఇద్ద

Read More