
క్రైమ్
బైక్పై స్టంట్స్ చేయబోయి.. ముగ్గురు యువకులు మృతి
కర్ణాటకలో ఈ ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ ముగ్గురు యువకులు బైక్పై స్టంట్స్ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ల
Read Moreబీ అలర్ట్: మిలియన్ల కంప్యూటర్స్పై సైబర్ అటాక్స్ జరగొచ్చు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంబంధిత టెక్స్ట్ మెసేజ్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులతో మిలియన్ల కొద్దీ ఇండియన్ కంప్యూటర్స్పై సైబర్ అటాక్ చేయడానికి క
Read Moreనకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు చేశారు భూపాలపల్లి పోలీసులు. గణపురం మండలం చెల్పూర్ టి జంక్షన్ వద్ద వరంగల్ నుండి భూపాలపల్లి
Read Moreగున్ గల్ అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. చౌదర్ పల్లి గ్రామానికి చెందిన అమీర్ పెట సత్తయ్య(40) అనే
Read Moreభార్యపై అనుమానంతో హత్య.. ఆపై ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న
Read Moreనలుగురు పిల్లలకు ఉరివేసి.. అన్నదమ్ములిద్దరు సూసైడ్
గుజరాత్లో కలకలం అహ్మదాబాద్: గుజరాత్లో దారుణం జరిగింది. ఔటింగ్కు అని ఇంట్లోంచి బయటికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడి
Read Moreకాశ్మీర్లో మరో ఇద్దరు టెర్రరిస్టులు హతం
శ్రీనగర్: కాశ్మీర్ లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో ఇద్దరు టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. గురువారం రాత్రి నుం
Read Moreయూపీలో మరో నిర్భయ ఘటన
కదులుతున్న బస్సులో వివాహితపై అత్యాచారం ఒకరి అరెస్ట్ ప్రతాప్ఘడ్: అత్యాచారం చేసే వారిని శిక్షించేందుకు కఠిన శిక్షలు వచ్చినా.. ఉరిశిక్ష విధించి చంపి
Read Moreవిమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ : భీమవరం యువకుల అరెస్ట్
చెన్నై విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నెథర్లాండ్ నుండి చెన్నై కి అక్రమంగా మేథో బెటమిన్ అనే మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధి
Read Moreకృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
ఏడుగురు అక్కడికక్కడే మృతి మరో ముగ్గురి పరిస్థితి విషమం జగ్గయ్యపేట్ వేదాద్రి వద్ద ట్రాక్టర్- లారీ ఢీ దేవుని దర్శనానికి వెళ్లి వస్తుండగా
Read Moreమేనమామను చంపిన మేనల్లుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఆపద ఉందంటే అప్పు ఇవ్వడమే అతని ప్రాణాన్ని బలిగొన్నది. అప్పుతీర్చమన్నందుకు మేనమామను మేనల్లుడే చంపిన ఘటన క
Read Moreమామిడి పండ్ల కోసం భార్యను కొట్టిచంపిన భర్త
మామిడి పండ్లు ఇవ్వలేదని భార్యను కొట్టిచంపిన ఘటన ఒడిషాలో జరిగింది. భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ జేనా సోమవారం రాత్రి మద్యంమత్తుల
Read Moreవీడిన మర్డర్ మిస్టరీ.. స్నేహితులే చంపారు
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం నగరంలోని జూపార్క్ ప్రాంతంలో జరిగిన మర్డర్ మిస్టరీని సౌత్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. మృతుడి స్నేహితులే అత
Read More