క్రైమ్

మహిళా డాక్టర్ పై జిల్లా వైద్యాధికారి లైంగిక వేధింపులు

జయశంకర్ భూపాలపల్లి: మహిళా డాక్టర్‌ పట్ల జిల్లా వైద్యాధికారి లైంగిక వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్

Read More

గన్​తో కాల్చుకుని ఎమ్మెల్యే బాడీగార్డ్ సూసైడ్

లక్నో: ఎమ్మెల్యే బాడీగార్డ్ సూసైడ్ చేసుకున్న ఘటన యూపీలో కలకలం రేపింది. బులంద్‌షహర్ జిల్లాలోని రసూల్‌పూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మనీష్ ప్రతాప్

Read More

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బసు చటర్జీ కన్నుమూత

ముంబై: లెజెండరీ ఫిల్మ్ మేకర్, స్క్రీన్ రైటర్ బసు చటర్జీ(93) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బసు.. గురువారం త

Read More

మూగ జీవాలను కాపాడండి: సుదర్శన్ పట్నాయక్

న్యూఢిల్లీ: కేరళలో ప్రెగ్నెంట్ ఏనుగు మృతిపై ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ స్పందించాడు. శాండ్ ఆర్ట్ ద్వారా సదరు ఏనుగుతోపాటు దాని కడుపులోని బ

Read More

ఏనుగును చంపిన వారిని వదిలిపెట్టేది లేదు: ప్రకాశ్ జవదేకర్

కేరళ ఏనుగు మృతిపై కేంద్రం సీరియస్ కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖుల డిమాండ్ న్యూఢిల్లీ: కేరళలో ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా

Read More

పోలీస్ కాళ్ల కింద చనిపోయిన జార్జి ఫ్లాయిడ్ కు కరోనా

మిన్నియాపాలిస్: జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి హత్యతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. నిరసనకారుల ఆందోళనలు వాషింగ్గన్ సహా 150 న

Read More

కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర ఆత్మహత్య

కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర(57) ఆత్మహత్యకు పాల్పడ్డారు.  చిత్తూరు కు చెందిన రాజేంద్ర 2019 సెప్టెంబర్ లో పెనుమూరు నుండి కుప్పంకు బదిలీపై వచ్చారు. పది రోజుల క

Read More

టాట్యూ ఆధారంగా యువతి మర్డర్ కేసు మిస్టరీ రివీల్

కిందటేడాది పంజాబ్ యువతి దారుణ హత్య తల, మొండెం వేరు చేసి చేతులు నరికివేత ప్రియుడే హంతకుడని తేల్చిన యూపీ పోలీసులు లక్నో: పెళ్లి చేసుకుంటానని చెప్పి అత

Read More

మనీ లాండరింగ్ కేసులో చిదంబరం, కార్తీపై ఈడీ చార్జిషీట్

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, అయర కొడుకు కార్తీతో పాటు ఈ కేసులో ఇతర నిందితులపై ఎన్​ఫోర్స్ మెంట్ డై

Read More

ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కాలేక‌పోతున్నాన‌ని 14ఏళ్ల బాలిక ఆత్మ‌హ‌త్య‌

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఆన్ లైన్ క్లాసులకు హాజ‌రు కాలేక‌పోతున్నాన‌ని 14 ఏళ్ల బాలిక ఆత్మహ‌త్య చేసుకుంది. కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురం జిల్లాలో ఈ ఘట‌న జరిగిం

Read More

లారీని ఢీకొన్న బ‌స్సు.. 11 మంది నేపాలీ వ‌ల‌స కూలీల మృతి

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా భార‌త్ లో ఉండిపోయిన నెపాలీ వ‌ల‌స కూలీలు స్వ‌స్థ‌లాల‌కు వెళ్తుండ‌గా ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మ‌రికొద్ది గంట‌ల్లో ఇంటికి

Read More

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

జైపూర్: రాజస్థాన్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చురు జిల్లాలో సోమవారం కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు అక్క

Read More

విద్యుత్ షాక్ తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్:  కరెంట్ తీగపై పడిన ప్యాంట్ తీసుకోబోయి విద్యుత్ షాక్‌తో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. చాదర్‌ఘాట్ పరిధిలోని దయానంద నగర్ సిరి నిలయం అపా

Read More