క్రైమ్
కడియాల కోసం కాళ్లు నరికి, పెట్రోల్ పోసి..
రంగారెడ్డి జిల్లా ఆధిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని దారుణం జరిగింది. అభరణాల కోసం ఓ వృద్ధురాలిని అతి కిరాతకంగా చంపి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. వివర
Read Moreచదివింది ఆరే.. కానీ కరోనా వ్యాక్సిన్ తయారు చేశాడంట
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్ట్ లు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యారు. కానీ ఆరవ తరగతి వరకే చదువుకున్న ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తయారు చేసి దాని
Read Moreచదివింది నాలుగో తరగతి.. రూ. కోట్లలో సైబర్ నేరాలు
olx మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఐదుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. వీరు ఇప్పటికే 40 కేసుల్లో నింద
Read Moreడమ్మీ తుపాకులతో బెదిరిస్తున్న నలుగురు అరెస్ట్
హైదరాబాద్ : ఆర్ సి పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఆర్మీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. నాగరాజు రఘువర్మ అనే వ్య
Read Moreఇంటి యజమాని వేధింపులు భరించలేక మహిళ బలవన్మరణం
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 25వ తేది అత్మహత్య చేసుకున్నమహిళ కేసును మొయినాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రాథమికంగా అనుమానాస్పద కేసుగా న
Read Moreయూట్యూబ్ వ్లాగర్ని బడిత పూజ చేసిన మహిళలు..
ఓ యూట్యూబ్ వ్లాగర్ ను ముగ్గురు మహిళలు బడిత పూజ చేశారు. మహిళల గురించే మాట్లాడతావా..? క్షమాపణలు చెప్పాలంటూ తిరగబడ్డారు. కేరళ తంపానూర్ పోలీస్ స్టేషన్ పరి
Read Moreఅనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. మల్కాజిగిరిలో మిస్టరీ
హైదరాబాద్: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలి అయింది. భర్త వేధింపులు భరించలేక మల్కాజ్గిరిలో ప్రత్యూష(21) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్
Read Moreచిత్తూరు జిల్లాలో ఏనుగు దాడి.. మహిళ మృతి
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లాలోని కుప్పం మండలంలో నాలుగు రోజుల క్రితం పొలంలో ఓ యువతి మృతిచెందగా.. తాజాగా మరో మహిళ
Read Moreహేమంత్ హత్యలో కూలీలే కిరాయి హంతకులు
హైదరాబాద్, వెలుగు: హేమంత్ హత్యలో నిందితులు కూలీలుగా తేలింది. యుగేంధర్రెడ్డితో ఉన్న పరిచయం, డబ్బుకు ఆశపడే హత్య చేయటానికి అంగీకరించినట్టుగా పోలీసులు భ
Read Moreసిటీలో మరో పరువు హత్య.. కూతురుని లవ్ మ్యారెజ్ చేసుకున్నాడని అల్లుడిని చంపించిన మామ
నగరంలో మరో పరువు హత్య కేసు కలకలం సృష్టించింది. తన కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో.. యువతి తల్లిదండ్రులు, బంధువులు యువకుడిని దారుణంగా హ
Read More45రోజులుగా తండ్రి ఆచూకీ గల్లంతు.. కొడుకుని నిలదీయగా బయటపడ్డ నిజం
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ళ మండలంలోని గుండాల గ్రామంలో దారుణం జరిగింది. కన్నతండ్రిని తల్లితో కలిసి చంపాడో వ్యక్తి. గుండాల గ్రామానికి చెందిన సాలే కిష్ట
Read Moreదారుణం..తన పొలానికి నీళ్లు వదల్లేదని దళిత రైతు తల నరికివేత
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. పొలానికి నీళ్లు వదలడానికి నిరాకరించాడని ఓ దళిత రైతుని చితకబాది చివరికి తల నరికేశారు. బుడాన్ జిల్లాలోని షేక్పూర్
Read Moreఅత్యాచారం ఆరోపణలు : డైరక్టర్ అనురాగ్ కశ్యప్ పై ఎఫ్ ఐఆర్ నమోదు
2013లో నటి పాయల్ ఘోష్ ..డైరక్టర్ అనురాగ్ కశ్యప్ లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యల
Read More












