అనంతపురం: జిల్లాలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆటోను ఢీకొట్టిన టిప్పర్… నలుగురు మహిళా కూలీలు మృతి
- క్రైమ్
- September 10, 2020
లేటెస్ట్
- వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చిన బాలిక.. RMP డాక్టర్ చేతిలో ప్రాణాలు కోల్పోయింది
- మృతుల కుటుంబాలకు ఎమ్మెల్సీ పరామర్శ
- 400 సీట్లు దాటుతం : ప్రధాని నరేంద్ర మోదీ
- తిరుమలలో మరోసారి చిరుత కలకలం
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
- మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం
- ఆ భూ కేటాయింపులకు కేంద్రం అనుమతి అక్కర్లే : హైకోర్టు
- పాఠశాలలో కత్తితో మహిళ దాడి
- టెట్ ఎగ్జామ్స్ షురూ.. తొలిరోజు 7,640 మంది డుమ్మా
- అధిక వడ్డీల పేరిట రూ.200 కోట్లు కొట్టేసిన్రు
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం