క్రైమ్
ఓల్డ్ ఏజ్ హోంలో మద్యం, గంజాయి బానిసలు
కీసర: పేరుకే అది ఓల్డ్ ఏజ్ హోం .. అక్కడ ఉండేది వృద్ధులు మాత్రమే కాదు.. మానసిక రోగులు, మద్యం, గంజాయి బానిసలు. వీరందరినీ ఒకే దగ్గర ఉంచుతున్నారు. మద్యం,
Read Moreన్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బాలికను బెదిరించి..
సంగారెడ్డి జిల్లా : 16 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగిన సంఘటన అమీన్ పూర్ లో గురువారం జరిగింది. న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బెదిరించి…. నలుగురు న
Read Moreపటాన్ చెరులో బాలికపై గ్యాంగ్ రేప్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్లో ఓ బాలిక (16)పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఇంటి నుంచి షాప్
Read Moreమామూలిస్తావా.. షాప్ తీసేస్తావా: ఎమ్మెల్యే కొడుకు బెదిరింపు
చిప్స్ షాప్ ఉంచాలంటే మామూలు ఇవ్వాల్సిందే లేదంటే దుకాణం బంద్ అయితదని బెదిరించిన ఓ ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పోలీస్
Read Moreప్రేమ పెళ్లి.. అనుమానంతో హత్య: అనాథగా 3 నెలల పాప
ఒకే కంపెనీలో పని చేస్తూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమ చిగురించి.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి ఆర్య సమాజ్ ల
Read Moreదగ్గరుండి కటింగ్ చేయించిన తల్లి.. ఉరేసుకున్న కొడుకు
పొడవాటి హెయిర్ స్టైల్ కోసం తల్లితో పోట్లాడి.. ప్రాణాలు వదిలేశాడు ఓ టీనేజర్. జుట్టు విపరీతంగా పెంచుకున్నాడని తిట్టి.. దగ్గరుండి మరీ క్రాప్ చేయించింది త
Read More10 కోట్ల లోన్ ఇప్పిస్తానని.. కోటిన్నర కొట్టేసిన లాయర్
తనకు బ్యాంకు అధికారులు తెలుసనీ, రూ.10 కోట్ల లోన్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజిన లాయర్ ను కర్నూల్ జిల్లా పోలీసులు అరెస్
Read Moreరైల్లో పరిచయం.. లాడ్జిలో అత్యాచారం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. రైల్లో ఓ మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన స్నేహితుడితో కలిసి లాడ్జికి తీసుకెళ్లి ఆ మహిళను అత్
Read Moreతాతని చంపిన మనవడు.. తండ్రి కొడుకు పరార్
అడ్డుకోబోయిన నానమ్మకూ తీవ్ర గాయాలు తండ్రికి, తాతకి మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగింది. అక్కడే ఉన్న మనవడు ఆవేశంలో తాతను గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ దారుణ
Read More6 నెలల క్రితం పెళ్లి.. అంతలోనే భార్యను తూట్లుగా కాల్చి..
ఎన్నో కలలు.. కొత్త జీవితంపై మరెన్నో ఆశలతో ఒక్కటైన జంట.. పెళ్లి చేసుకుని గట్టిగా 6 నెలలు గడిచే లోపే ఏం జరిగిందో ఏమో వారిద్దరి జీవితాలూ విషాదాంతమయ్యాయి.
Read Moreఏసీబీ వలలో ఇద్దరు కోర్టు ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: కూకట్ పల్లి కోర్టులో బెయిలీఫ్(కోర్టు ఉద్యోగి)గా పని చేస్తున్న మదన్ మోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ లను ఏసీబీ అధికారులు పట్
Read Moreమరోసారి తెరపైకి వచ్చిన పూలన్ దేవి కేసు
పూలన్ దేవి పై కేసు మరోసారి తెరపైకి వచ్చింది. 40ఏళ్ల క్రితం పూలన్ దేవీ గ్యాంగ్ బెహమై గ్రామంలో 20 మందిని హతమార్చింది. ఈ ఊచకోత కేసును విచారణ చేపట్టిన కా
Read Moreబేగంపేటలో మహిళపై యువకుడి దాడి
సికింద్రాబాద్: సైకో దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగింది. బేగంపేట
Read More












