క్రైమ్

డబ్బులు ఇస్తావా సస్తావా : తలపై తుపాకీతో పెట్రోల్ బంక్ లూటీ

ఢిల్లీలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నిన్న (అక్టోబర్ 10) ఓ ఆటో డ్రైవర్ దోచుకుని చంపేసిన ఘటన మరువక ముందే మరో ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. బుధవ

Read More

పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు సీజ్ 

పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు సీజ్  మెహిదీపట్నం/ షాద్ నగర్/మంచాల, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రేటర్​తో పాటు శివారు ప్రాంతాల్లో పోల

Read More

ఉత్తుత్తి కొనుగోళ్లు, అమ్మకాలు చూపి..  రూ.45 కోట్లు కొట్టేశారు

ఉత్తుత్తి కొనుగోళ్లు, అమ్మకాలు చూపి..  రూ.45 కోట్లు కొట్టేశారు జీఎస్టీ రీఫండ్ పేరిట సర్కార్​కే టోకరా  మనుషులు ఉండరు.. బిల్స్ మాత్రం ఉ

Read More

జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి ఓ వ్యక్తిపై యువకుల దాడి

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ లో ఓ వ్యక్తిపై ఐదుగురు వ్యక్తుల దాడి కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని గొడ్డును బాదినట్లు బాదారు కొందరు యువకులు. ఈ కేసును చాలా సీర

Read More

రూ.3.35 కోట్ల హవాలా డబ్బు సీజ్‌‌‌.. బంజారాహిల్స్‌‌‌‌లో నలుగురు అరెస్ట్​

రూ.3.35 కోట్ల హవాలా డబ్బు సీజ్‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌లో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు కోటికి రూ.25 వేల

Read More

డ్రగ్స్‌ కేసులో ముగిసిన నవదీప్‌ ఈడీ విచారణ

డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ ఈడీ విచారణ ముగిసింది.  సుమారు 8 గంటలపాటు నవదీప్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.  ఈడీ కార్యాలయానిక

Read More

గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిడమనూరు మండలం వెంకటాపురం సమీపంలో అక్టోబర్ 09 రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహన

Read More

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్ష

Read More

టూవీలర్పై వెళ్తుండగా ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

కరీంనగర్ : కరీంనగర్ -బొమ్మకల్ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. అక్టోబర్​ 8వ తేదీ రాత్రి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. కరీంనగర్ ఎ

Read More

మైనర్​పై గ్యాంగ్ రేప్.. రంగారెడ్డి జిల్లాలో ఘటన 

మైనర్​పై గ్యాంగ్ రేప్  రంగారెడ్డి జిల్లాలో ఘటన  ఆలస్యంగా వెలుగులోకి  బాధితురాలిది, నిందితులది బీహార్  ఇబ్రహీంపట్నం,

Read More

వండిపెడితే తిన్నారు..అదును చూసి అత్యాచారం చేశారు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో దారుణం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇబ్రహీం పట్నం పోలీసుల

Read More

వనస్థలిపురంలో దారుణం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

హైదరాబాద్​ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న భార్యను అడ్డగించి బండరాయితో కొట్టి హత్య చేశాడో భర్త. ఈ ఘటన విజయపురి

Read More

తిరుపతిలో జంట హత్యలు.. అన్నాచెల్లెళ్లను నరికి చంపిన బావ

తిరుపతిలో జంట హత్యలు  కలకలం రేపుతోంది. చనిపోయిన ఇద్దరు  మహారాష్ట్ర నాంధేడుకు చెందిన అన్నా చెల్లెల్లు మనీషా, హర్షవర్దన్ గా  గుర్తిం

Read More