
క్రైమ్
అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్.. టూరిస్ట్లే టార్గెట్గా దందా
హైదరాబాద్ : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను చందానగర్, TSNAP పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాకు చెందిన ప్రధాన నిందితుడు అఖిల్(24)తో పాటు మొత్తం ఐదుగురిని అరెస్
Read Moreప్రియుడి మరణవార్త తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య
హైదరాబాద్ : గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో విషాదం జరిగింది. ప్రియుడి మరణవార్త విని ఓ ప్రియురాలి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి నానక్ రామ్ గూడలోని
Read Moreమెట్ పల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెట్ పల్లి మండలం మేడిపల్లికి చెందిన బద్దం శంకర్ రెడ్డి అనే రైతు
Read Moreబాంబుల తయారీలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నిష్ణాతులు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల గురించి ఆసక్తికమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్ఐఏ మోస్ట్&zwn
Read Moreవికారాబాద్ లో దొంగల బీభత్సం.. 8 తులాల బంగారం, రూ. 4.5లక్షల నగదు చోరీ
వికారాబాద్ జిల్లాలోని పరిగి టీచర్స్ కాలనీలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ అనే పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిచెన్ వెంటి
Read Moreకన్నతండ్రి, నాయనమ్మపై కొడుకుల దాడి.. తీవ్రగాయాలు
ములుగు జిల్లాలో గోవిందరావుపేటలో కుటుంబ కలహాలతో తండ్రిపై కొడుకులు విచక్షణారహితంగా దాడి చేశారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు..
Read Moreవైద్యం కోసం వచ్చి ఆర్ఎంపీ డాక్టర్పై దాడి
వైద్యం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ ఆర్ఎంపీ డాక్టర్ గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన శనివారం (సెప్టెంబర్ 30న) రాత్రి తాండూర్ పట్టణంలో జరిగింది. పాత తాండ
Read Moreసంపులో పడి బాలుడి మృతి
మదనాపురం, వెలుగు : ప్రమాదవశాత్తు సంపులో పడి బాలుడు చనిపోయాడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెంద
Read Moreఇన్వెస్ట్ మెంట్ పేరుతో 854 కోట్ల మోసం
వేలాది మందిని దోచుకున్న సైబర్ నేరగాళ్లు ఆరుగురిని అరెస్టు చేసిన బెంగళూర్ పోలీసులు బెంగళూర్: పెట్టుబడులు పెడితే అధిక వడ్డ
Read Moreహైదరాబాద్లో మరో బాలుడు మిస్సింగ్ కలకలం
హైదరాబాద్ లో మరో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలో అయాన్ అనే బాలుడు మిస్సింగ్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున
Read Moreఅనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి.. రోడ్డు ప్రమాదామా..? ఎవరైనా చంపేశారా..?
రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ సిద్ధాంతి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇది ప్రమాదామా..? లేక ఎవరైనా ఢీకొట్టి చంపేశారా..? అనే అనుమాన
Read Moreమహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు..
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2020, అక్టోబర్ 18వ తేదీన జరిగిన తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించిం
Read More