మెదక్, వెలుగు: నర్సాపూర్ లో జరిగిన రోడ్షోలో సీఎం కేసీఆర్ , నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డిపై విమర్శలు,ఆరోపణలు
చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్ డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సోమవారం నర్సాపూర్ పట్టణంతో పాటు శివ్వం పేట మండలం కొత్తపేట గ్రామాల్లో దిష్టిబొమ్మను ఊరేగిం చిదహనం చేశారు.
పద్మాదేవేం దర్ డ్డి ఇంటింటి ప్రచారం టీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేం దర్రెడ్ డి సోమవారం పట్టణంలోని 15వ వార్డులో
ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పద్మకు బొట్టు పెట్టి ఆశీర్వదిం చారు. మంగళహారతులతో స్వాగతిం చారు.