
కరీంనగర్ టౌన్,వెలుగు: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఈనెల14 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎగ్జామ్స్ కంట్రోలర్ డి.సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఉంటాయని, ఎగ్జామ్స్ టైమింగ్స్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.