న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు భయపడిపోతుంటే.. ఢిల్లీ జనాలకు మాత్రం కాస్త ఊరట కలిగింది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ రేట్లపై వ్యాట్ను భారీగా తగ్గిస్తూ కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ మీద 30 శాతంగా ఉన్న వ్యాట్ ప్రస్తుతం 19.40 శాతానికి తగ్గింది. ఢిల్లీలో దాదాపు రూ.8 వరకు పెట్రోల్ ధర తగ్గింది. తగ్గిన పెట్రోల్ ధర బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97, డీజిల్ రేట్ రూ.86.67గా ఉంది. అదే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ రేట్ రూ.94.14గా ఉంది. దేశంలోని అన్ని నగరాల్లోకెల్లా ముంబైలోనే ఫ్యుయల్ రేట్లు అధికంగా ఉన్నాయి.
పెట్రోల్ రేట్ తగ్గించిన ఢిల్లీ సర్కార్
- బిజినెస్
- December 1, 2021
లేటెస్ట్
- జూన్ 4న అధికారంలోకి ఇండియా కూటమి : మల్లికార్జున ఖర్గే
- ప్రపంచ అత్యుత్తమ జట్టుగా వర్ణన.. పాక్ క్రికెట్ చైర్మన్ను తిడుతున్న అభిమానులు
- తిరుమల రెండవ ఘాట్ రోడ్డుపై చిరుత కలకలం.
- బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. మోదీ మరోసారి ప్రధాని కాలేడు : రాహుల్ గాంధీ ట్వీట్
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు
- వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!
- Devara: ఎన్టీఆర్ బర్త్డేకు దేవర స్పెషల్ ట్రీట్ ఇదే..టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..
- సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు
- Sachin Tendulkar: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ