ఒక్క దసరా రోజే 550  బెంజ్‌ కార్ల డెలివరీ

ఒక్క దసరా రోజే 550  బెంజ్‌ కార్ల డెలివరీ

నవరాత్రి, దసరా రోజున 550 కార్లను కస్టమర్లకు డెలివరీ చేశామని లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సెడెస్‌‌ బెంజ్‌‌ ప్రకటించింది. ముంబై, గుజరాత్‌‌, ఢిల్లీ–ఎన్‌‌సీఆర్‌‌‌‌, ఇతర నార్త్ ఇండియా సిటీలకు ఈ వెహికల్స్‌‌ను డెలివరీ చేశామని తెలిపింది. ఢిల్లీ–ఎన్‌‌సీఆర్ నుంచి డిమాండ్‌‌ ఎక్కువగా ఉందని, ఈ రెండు రోజుల్లోనే 175 కార్లను ఈ మార్కెట్‌‌కు డెలివరీ చేశామని పేర్కొంది.

For More News..

అమెరికాలో అప్పుడే 6 కోట్ల మంది ఓటేసిన్రు

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌కు తెలుసు

నాపై దాడి చేయిస్తవా? కేసీఆర్​.. నీ సంగతి తేలుస్తా!