సిద్ధి వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు

సిద్ధి వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు

ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయంలో భక్తులు బారులు తీరారు. గణేష్ అంగారక చతుర్థి సందర్భంగా… భక్తులు పెద్దయెత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. అయితే ముంబయిలో కరోనా కారణంగా కఠిన ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఆఫ్ లైన్ దర్శనానికి అనుమతివ్వడంలేదు. ముందుగా బుక్ చేసుకున్నవారికి మాత్రమే దర్శనం అనుమతిస్తున్నారు. దాంతో చాలామంది భక్తులు ఆలయం బయట్నుంచే దండం పెట్టుకుని వెళ్లిపోతున్నారు.