తాగిన మత్తులో ఎస్ఐని ఢీ కొట్టిన యువకుడు

తాగిన మత్తులో ఎస్ఐని ఢీ కొట్టిన యువకుడు

హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీయూ రోడ్డులో ఎస్ఐని ఢీ కొట్టాడు ఓ యువకుడు. నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. సాయి ప్రసాద్ అనే యువకుడు…. ఎస్ఐ రాజేశ్వర్ ను ఢీ కొట్టాడు. దీంతో ఎస్ఐ కాలుకు గాయం అయింది. తాగిన మత్తులోనే ఎస్ఐని గుద్దినట్లు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో తేలింది. బ్రీత్ ఎనలైజర్ లో 175 పాయింట్లు వచ్చింది.

అమ్మకు ఏం ఇష్టమో తెలుసా?.. ముంబై పోలీసుల ట్వీట్

కేసీఆర్ దోపిడి.. మందుకు, స్టఫ్ కు కూడా సింగరేణి పైసలే