కరోనా బారిన పడి గంటల వ్యవధిలో వృద్ద దంపతులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట పట్టణంలో జరిగింది. సిద్దిపేట పట్టణానికి చెందిన ఐత లింగం(80) అతని భార్య భూలక్ష్మి (75) లు కరోనా భారిన పడి మృతి చెందారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్థారించగా సోమవారం రాత్రి సిద్దిపేట కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో చేరే సమయంలో భూ లక్ష్మి మృతి చెందగా అర్థరాత్రి 1 గంట సమయంలో లింగం మృతి చెందాడు. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే వృద్ద దంపతులు మృతి చెందడం పలువురిని కలచివేసింది.
కరోనా బారిన పడి గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి
- తెలంగాణం
- September 1, 2020
లేటెస్ట్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- అమేథీ నుంచి కేఎల్ శర్మ పోటీ
- తాతా.. ! నీకు టాటా..!! బీజేపీపై కాంగ్రెస్ నుంచి మరో వీడియో రిలీజ్
- పోలింగ్ రోజు మెట్రో టికెట్ ధరపై రాయితీ
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్రెడ్డి
- ప్రజ్వల్పై రేప్ కేసు .. ఎక్కడున్నా రప్పిస్తాం : సీఎం సిద్ధరామయ్య
- భయపడకండి.. పారిపోకండి: రాహుల్ గాంధీపై మోదీ విమర్శ
- హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్రావు
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త