హాలియా : నకిలీ బంగారు బిస్కట్లు ఇచ్చి లక్షలాది రూపాయలతో పారిపోయిన నలుగురిని నల్గొండ జిల్లా నిడమనూరు పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వీరరాఘవులు బుధవారం వెల్లడించారు. గుంటూరు జిల్లా రెంటపాలెంనకు చెందిన తీర్థాల నాగేశ్వరరావు, తీర్థాల అంజమ్మ అలియాస్ బత్తుల అంజమ్మ, బత్తుల రమణ, బత్తుల ఏడుకొండల్ ముఠాగా ఏర్పడ్డారు. పలు చోట్ల కిరాయికి ఉంటూ నకిలీ బంగారు బిస్కెట్లను ప్రజలకు ఇచ్చి డబ్బులు తీసుకొని పారిపోయేవారు. వీరు రెండు నెలలుగా నిడమనూరులోని కూరగాయల వ్యాపారి హేమలత ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు కూడా ఇటీవల బంగారు పూత పూసిన బిస్కెట్లను ఇచ్చి రూ. 5 లక్షలతో ఉడాయించారు. నకిలీ బంగారం అని గుర్తించిన హేమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా బుధవారం మిర్యాలగూడలోని ఈదులగూడ వద్ద పట్టుబడ్డారు. వారి నుంచి రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలిం చినట్లు సీఐ చెప్పా రు.
నకిలీ బంగారంతో మహిళను మోసం చేసిన వ్యక్తి దొరికాడు
- తెలంగాణం
- November 12, 2020
లేటెస్ట్
- మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు
- ఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్
- ఓటును అమ్ముకుంటే శవంతో సమానం
- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : వినయ్ రెడ్డి
- పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది
- భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట
- మల్కాజిగిరికి కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం
- ఇన్వెస్టర్ల ముందుకు ఈ వారం 3 ఐపీఓలు
- పూంచ్ టెర్రర్ ఎటాక్ బీజేపీ ఎన్నికల స్టంట్: పంజాబ్ మాజీ సీఎం
- ఇండియా మార్కెట్లో బోలెడు అవకాశాలున్నాయి..కానీ : వారెన్ బఫెట్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?