హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్ -విజయవాడ మధ్య ప్రారంభమైన ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో చార్జీలను తగ్గిస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ వెల్లడించారు. మియాపూర్ నుంచి విజయవాడకు రూ. 830గా నిర్ణయించినా రూ.750కి తగ్గించారు. ఎంజీబీఎస్ నుంచి విజయవాడకు రూ. 780గా ఉన్న టిక్కెట్ ధర రూ.710 కి తగ్గించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సుల టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉండేలా అధికారులు ప్లాన్ చేశారు. కానీ, చార్జీల్లో తేడా ఎందుకని ప్యాసింజర్లు ప్రశ్నించే అవకాశం ఉండటంతో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం పది ఈ- గరుడ బస్సులను మియాపూర్లో ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ గరుడ బస్సుల్లో చార్జీలు తగ్గినయ్
- తెలంగాణం
- May 18, 2023
లేటెస్ట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- ఇంటర్ స్టూడెంట్స్కు అవార్డులు
- కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలి : యశస్వినిరెడ్డి
- Salaar Bike Contest Winner: లక్కీ ఫ్యాన్.. సలార్ బైక్ గెలుచుకున్నాడు
- బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి
- కాంగ్రెస్లో చేరికలు
- పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు.. కేసు పెట్టిన మహిళ
- రూ. 3.44 లక్షల నగదు పట్టివేత
- రూ.10 లక్షల విలువైన సిగరెట్లు చోరీ
- రోజుకో వివాదంలో కరీంనగర్ డీఈవో
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్