సిద్దిపేట జిల్లాలో రైతు ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలో రైతు ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా: వర్గల్ మండలం దండుపల్లిలో చింతల స్వామి అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన 14 గుంటల పొలం ధరణి వైబ్ సైట్ లో నమోదు కాకపోవడంతో సూసైడ్ లెటరు రాసి బలవతంగా ప్రాణాలు తీసుకున్నాడన్నారు కుటుంబ సభ్యులు. పోలీసులు స్వామి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.