ఫైనాన్స్ సంస్థ వేధింపులు..వ్యక్తి సూసైడ్

ఫైనాన్స్ సంస్థ వేధింపులు..వ్యక్తి సూసైడ్

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపుల కారణంగానే రామ్మోహన్ రెడ్డి చనిపోయాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రామ్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నట్లు ఫైనాన్స్ సంస్థ తప్పుడు ప్రచారం చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు.